బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
Blog

అక్షర న్యూస్: నిత్యం పర్యాటకుల ప్రాంతం కోమటి చెరువు నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి..

అక్షర న్యూస్: నిత్యం పర్యాటకుల ప్రాంతం కోమటి చెరువు నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి..

అక్షర న్యూస్: కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు ఉదయాన్నే కోమటి చెరువు పై పర్యటించడం జరిగింది. అడ్వెంచర్ పార్క్ వద్ద విద్యుత్ శాఖ అధికారులు తొలగించినటువంటి చెట్ల యొక్క కొమ్మలను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. డైనోసార్ పార్క్ లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. సిద్దిపేట పట్టణ ప్రజలు,ఇతర ప్రాంతాల పర్యాటకులు నిత్యం కోమటి చెరువు సందర్శించడం జరుగుతుందని కావున కోమటి చెరువు కట్టపై ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.

కట్టపై ఉన్నటువంటి బాలవికాస్ తిరిగి వాడకంలోకి తీసుకురావాలని వేసవి కాలం కాబట్టి సందర్శకులకు అతి తక్కువ ధరలో త్రాగునీరు అందుబాటులో ఉండేలా బాలవికాస్ ను వాడుకులకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వేసవికాలం దృష్ట్యా చెరువు కట్టపై ఉన్నటువంటి మొక్కలకు, చెట్లకు సమయానికి నీరు అందేలా డ్రిప్స్ ఏర్పాటుచేసి నీరు అందేలా చూడాలని ఆదేశించారు. మార్నింగ్ వాకర్స్ మరియు సందర్శకులు, పర్యాటకులు తినుబండారాల కవర్లు, బాటిల్స్ వంటి వాటిని వేయుటకు చెత్త డబ్బాలను అందుబాటులో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుచేసి మహిళలకు ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా పర్యాటకులకు తినుబండారాలను అందుబాటులోకి తీసుకురావాలని హనుమంత్ రెడ్డి (DMC) గారికి సూచించారు. 

 

కమిషనర్ గారి వెంట హన్మంత్ రెడ్డి (DMC), పృథ్వి (AEE) గార్లు తదితరులు ఉన్నారు

అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!

.