బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : దసరా శుభాకాంక్షలు తెలిపిన సంఘసంస్కర్తలైన డాక్టర్ కొత్వాల్ దయానంద్,డాక్టర్ రొండ మల్లారెడ్డి మరియు డాక్టర్ పెంటం స్వామి గారు…

అక్షర న్యూస్ : దసరా శుభాకాంక్షలు తెలిపిన సంఘసంస్కర్తలైన డాక్టర్ కొత్వాల్ దయానంద్,డాక్టర్ రొండ మల్లారెడ్డి మరియు డాక్టర్ పెంటం స్వామి గారు…

అక్షర న్యూస్ : విజయ దశమి, దసరా పండుగ సందర్భంగా ప్రజలకు వివిధ సంఘాల సంఘసంస్కర్తలైన డాక్టర్ కొత్వాల్ దయానంద్,డాక్టర్ రొండ మల్లారెడ్డి,డాక్టర్ పెంటం స్వామి గారు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక, విశిష్ట స్థానం ఉందన్నారు.విజయానికి ప్రతీక అయిన విజయ దశమి పేరుతో దేశవ్యాప్తంగా ప్రజలు దసరా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులందరూ కలిసి పండుగ జరుపుకోవడం అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యతను ప్రదర్శిస్తుంది.ఇండియన్ రోలర్ ( పాల పిట్ట ) దర్శనం , పూజలు సమర్పించడం మరియు జమ్మిచెట్టుకు ఆచార పూజలు చేయడం , దాని ఆకులను అలయ్ బలాయిలో మార్చుకోవడం మరియు పెద్దల నుండి ఆశీర్వాదం తీసుకోవడం రాష్ట్రంలో దసరా ఉత్సవాలలో విశిష్టమని వారు అన్నారు.విజయదశమి స్ఫూర్తిని వారు అన్ని సంగాలల్లో కొనసాగిస్తామన్నారు, సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు వారు కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రజలకు దుర్గామాత ఆశీస్సులు కావాలని వారు ఆ దుర్గా దేవిని ప్రార్థించారు..

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..