బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : గ్రూప్-III పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు..

అక్షర న్యూస్ : గ్రూప్-III పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు..

అక్షర న్యూస్ :గ్రూప్-III పరీక్షల సందర్భంగా సిద్దిపేట ఏసీబీ మధు సిద్దిపేట వన్ టౌన్, టూ టౌన్, 3 టౌన్, అధికారులతో కమిషనర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి.

ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ గారు మాట్లాడుతూ గ్రూప్-III పరీక్షల సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం సిద్దిపేట వన్ టౌన్ టూ టౌన్ 3 టౌన్ మరియు సిద్దిపేట ఏసీపీతో పటిష్టమైన బందోబస్తు గురించి చర్చించడం జరిగింది.

రూట్ ఆఫీసర్స్ మరియు సెక్షన్ ఆఫీసర్లను సపరేట్గా కేటాయించడం జరుగుతుందన్నారు. పేపర్ ఎస్కార్ట్ గురించి సపరేట్ అధికారులను నియమించడం జరిగింది. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా తగు ఏర్పాట్లు జరుగుతుందని తెలిపారు. గ్రూప్-III పరీక్షలు సిద్దిపేట పట్టణంలో 37 కేంద్రాలలో తేదీ: 17-11-2024 మరియు 18-11-2024 రెండు రోజులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బంధువుబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..

ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ గ్రూప్-III నోడల్ అధికారి, సిద్దిపేట ఏసీపీ మధు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.