బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు రెవెన్యూ సిబ్బంది మరియు వార్డు ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు..

అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు రెవెన్యూ సిబ్బంది మరియు వార్డు ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు..

అక్షర న్యూస్ :పట్టణ ప్రజలంతా కూడా సకాలంలో ఇంటి మరియు నీటి పన్నులు చెల్లించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలన్నారు. పన్నులు వసూలు చేయుటకు తక్కువ సమయం ఉన్నందున సిబ్బంది ఉదయాన్నే బకాయిలు ఉన్నవారు ఇంటికి వెళ్లి ఇంటి మరియు నీటి పన్ను వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వార్డు ఆఫీసర్ లు సైతం తమ తమ వార్డులలో తిరుగుతూ బిల్ కలెక్టర్ లతో పన్నులు త్వరితగతిన 100 శాతం పన్ను వసూలు చేయాలని ఆదేశించారు.

పట్టణ ప్రజలు సైతం పురపాలక సంఘం సిబ్బందికి సహకరిస్తూ పాత బకాయిలు మరియు ప్రస్తుత బకాయిలు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. వార్డు ఆఫీసర్ లు ఉదయాన్నే పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించిన అనంతరం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా వార్డు ఆఫీసర్ పరిధిలో ఉన్నటువంటి ట్రేడ్ లైసెన్స్ సైతం వసూలు చేయాలని ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో భాగంగా ఒక్కో బిల్ కలెక్టర్ యొక్క మొత్తం డిమాండ్,వసూలు చేసిన డబ్బులు,ఇంకా మిగిలి ఉన్న వసూలు చేయాల్సిన డబ్బులు బిల్ కలెక్టర్ వారిగా అడిగి తెలుసుకుని 31 మార్చి వరకు తప్పనిసరిగా 100 శాతం వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..

సమావేశంలో ప్రేరణ(DYEE), బాలకృష్ణ(UDRI) గార్లు ,వార్డు ఆఫీసర్ లు,బిల్ కలెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.