బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
Blog

అక్షర న్యూస్ : మానుకోట చైర్మన్ గిరిపై మాజీ ఎమ్మెల్యే కూతురు గురి..

అక్షర న్యూస్ : మానుకోట చైర్మన్ గిరిపై మాజీ ఎమ్మెల్యే కూతురు గురి..

అక్షర న్యూస్ : మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కుమార్తె తేజస్విని బరిలోకి దిగుతున్నారు.

 

విద్యావంతురాలిగా గుర్తింపు పొందిన తేజస్వినికి రాజకీయ కుటుంబ నేపథ్యం ప్రధాన బలంగా మారిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామానికి చెందిన మేనత్త కుమారుడితో వివాహం చేసుకున్న తేజస్విని, ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలకంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మానుకోట మున్సిపల్ చైర్మన్ గిరిపై నేరుగా పోటీగా ఈ వార్డును బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. యువత, మహిళల మద్దతు తనకు ఉందని తేజస్విని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ప్రచారంలో పేర్కొంటున్నారు. ఇదే వార్డులో బీఆర్ఎస్ నుంచి మేస్త్రి శంకర్, కాంగ్రెస్ నుంచి విద్యావంతులు, కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు, గిరిజన ఉద్యమ నేత, గతంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మూడ్ బాలు చౌహన్, హత్తిరం అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 11వ వార్డు నుంచి బూక్య నెహ్రు నాయక్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకపోయినా, 20, 15, 17 వార్డుల్లో నామినేషన్ వేసిన మూడ్ బాలు చౌహన్‌నే చైర్మన్ అభ్యర్థిగా ప్రజల్లో ప్రచారం జరుగుతోంది.

అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!

ఈ పరిణామాలతో మహబూబాబాద్ మున్సిపల్ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి.