బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : హెవీ వెహికల్ డ్రైవర్స్ లకు మరియు ఆటో డ్రైవర్లకు ఆరోగ్య మరియు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది..

అక్షర న్యూస్ : హెవీ వెహికల్ డ్రైవర్స్ లకు మరియు ఆటో డ్రైవర్లకు ఆరోగ్య మరియు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది..

అక్షర న్యూస్ : జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని
ఈ రోజు సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారులు మరియు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారి ఆదేశానుసారం ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ మరియు 9 మంది సిబ్బంది తో సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఉదయం తొమ్మిది గంటలనుండి మధ్యానం ఒకటి గంటల వరకు హెవీ వెహికల్ డ్రైవర్స్ లకు మరియు ఆటో డ్రైవర్లకు ఆరోగ్య మరియు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో
సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ , ఏఎంవిఐ శ్రీకాంత్ రెడ్డి,కానిస్టేబుల్ విక్టోరియా ,హోమ్గార్డ్స్ అష్రఫ్, రామేశ్వర్ వెంకటేష్ మరియు నరేష్ లు మేడికల్ ఆఫీసర్స్ డాక్టర్ మనోహర్ డాక్టర్ మానస మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఎంవీఐ శంకర్ నారాయణ గారు మాట్లాడుతూ డ్రైవర్ లు ఆరోగ్య విషయం లో జాగ్రత్తలు పాటించాలని ధూమపానం మధ్య పానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని ,శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం డ్రైవింగ్ వృత్తిలో ఉన్నవారికి చాలా అవసరం అని పేర్కొన్నారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..