బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
Blog

అక్షర న్యూస్ : సిద్దిపేట మిట్టపల్లి ఎల్లుపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో అనుమానస్పృతంగా మరణించిన విద్యార్థినికి మరణం పై విచారణ జరిపించాలి..

అక్షర న్యూస్ : సిద్దిపేట మిట్టపల్లి ఎల్లుపల్లి  కస్తూర్బా గాంధీ పాఠశాలలో అనుమానస్పృతంగా మరణించిన విద్యార్థినికి మరణం పై విచారణ జరిపించాలి..

అక్షర న్యూస్ : ఈరోజు సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి మండలంలో ఉన్న ఎల్లుపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో అనుమానాస్పృతంగా విద్యార్థి మరణాన్ని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి. అనుమాస్పృతంగా మరణంపై విచారణ జరిపించాలని SFI జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. అదేవిధంగా వెంటనే బాధ్యతారహితంగా విద్యార్థి మరణాన్ని గుట్టుగా ఉంచడం వెనక మరణం వెనకాల కస్తూర్బా గాంధీ ఉపాధ్యాయ బృందంపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ గారిని మరియు ఎస్ఓ గారిని సస్పెండ్ చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు లేని పక్షాన ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా అధికారులకు హెచ్చరించారు..

అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!