బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : సిద్దిపేట ఓయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా డా.ఛత్రపతియాదవ్..

అక్షర న్యూస్ : సిద్దిపేట ఓయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా డా.ఛత్రపతియాదవ్..

అక్షర న్యూస్ :
ఉస్మానియా విశ్వవిద్యాలయం సిద్దిపేటలోని పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా డా. ఆర్.ఛత్రపతి యాదవ్ నియమితులయ్యారు.

మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగానికి చెందిన డా. ఆర్.ఛత్రపతి యాదవ్ సిద్దిపేట పీజీ కళాశాలలో 2013 నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలోని మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగంలో పీజీ, పీహెచ్ డీ పూర్తి చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెమినార్లల్లోనూ పాల్గొని తన పరిశోధన పత్రాలను సమర్పించారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..

అనంతరం దశాబ్దంన్నర కాలం పాటు డా.ఛత్రపతి యాదవ్ ప్రముఖ ఓ ఆంగ్ల దినపత్రికలో వివిధ హోదాలలో పని చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.కుమార్ గారు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి గారు, ఓఎస్డీ టూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ గారు, ఓయూ పీజీ కాలేజేస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉపేందర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గురువారం డా. ఆర్.ఛత్రపతి యాదవ్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు.