బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
Blog

అక్షర న్యూస్ : రోడ్డు భద్రతపై అవగాహన కోసం గాలిపటాల పండుగ: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్..

అక్షర న్యూస్ : రోడ్డు భద్రతపై అవగాహన కోసం గాలిపటాల పండుగ: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్..

అక్షర న్యూస్ :రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ చేపట్టిన ‘ అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా నేడు కమిషనరేట్ పరేడ్ మైదానంలో ఘనంగా గాలిపటాల పండుగను నిర్వహించారు. ఈ వేడుకకు గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మెరిడియన్ స్కూల్, అంబిటస్ స్కూల్, వికాస్ హైస్కూల్ మరియు సెయింట్ మేరీస్ హైస్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.

పోలీస్ కమిషనర్ స్వయంగా విద్యార్థులతో కలిసి గాలిపటాలు ఎగురవేసి వారిలో నూతనోత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ “ప్రాణం ఎంతో విలువైనది. గాలిపటం ఎగురవేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కూడా అంతే ఏకాగ్రతతో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం బాధ్యతగా గుర్తించాలని” విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు.

అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!

గాలిపటాల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు కమిషనర్ గారు స్వయంగా బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పాఠశాలల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనరేట్ అదనపు డీసీపీ ( అడ్మిన్ ) కుశాల్కర్ గారు , అదనపు డీసీపీ ( ఎ ఆర్ ) సుభాష్ చంద్రబోస్, అన్ని డివిజన్ ఏసిపి లు , ఇన్స్పెక్టర్ లు , ఎస్ ఐ లు ,పోలీస్ సిబ్బంది మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.