బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
Blog

అక్షర న్యూస్: అయ్యప్ప అన్నప్రసాదం వితరణ..

అక్షర న్యూస్: అయ్యప్ప అన్నప్రసాదం వితరణ..

అక్షర న్యూస్:గత నాలుగు సంవత్సరాలుగా శ్రీ మణికంఠ సేవా సంఘ ఆధ్వర్యంలో బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు గారు అలాగే శ్రీ మణికంఠ కమిటి సభ్యుల సహాయ సహకారాలతో *108* రోజులు అన్నప్రసాదం అయ్యప్ప మాల ధరించిన స్వాములకు అలాగే అయ్యప్ప స్వామి భక్తులకు *అక్టోబర్ లో మొదలుపెట్టి జనవరి 17* వరకు అయ్యప్ప స్వామి భక్తులకు మహా అన్నప్రసాదం హరిహర సుతుడు అయ్యప్ప స్వామి కృప కటాక్షదీవెనలతో బృహత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ అన్న ప్రసాదాన్ని ప్రతిరోజు 600 నుండి 800 అయ్యప్ప భక్తులు స్వీకరిస్తున్నారని అలాగే రేపు జరిగే మకర సంక్రాంతి అయ్యప్ప స్వామి ప్రత్యేకపూజ కార్యక్రమాన్ని నిర్వహించి మహా అన్నప్రసాదానికి అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు స్వీకరించాలని శ్రీ మణికంఠ సేవా సంఘ సభ్యులు జరిగిన కమిటీ సమావేశనీకి ముఖ్య అతిథిగా వచ్చిన వివిధ సంఘాల సంఘసేవకులు డాక్టర్ కోత్వాల్ దయానంద్ గురుస్వామి తెలిపారు.

శ్రీ మణికంఠ సేవా సంఘ ఆనంద్ బాబు గురుస్వామి, కృష్ణ గురుస్వామి, శివ నారాయణ గురు స్వామి, వినయ్ గురు స్వామి..

అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!